ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-09-19T10:50:25+05:30

మందస మండలం మఖరజోల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లు మాధవరావు(40) మృతిచెందాడు. తన స్వగ్రామం అల్లిమెరక కాలనీ నుంచి అత్తవా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిపురం, సెప్టెంబరు 18 : మందస మండలం మఖరజోల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లు మాధవరావు(40) మృతిచెందాడు. తన స్వగ్రామం అల్లిమెరక కాలనీ నుంచి అత్తవారి ఊరు కుంటికోట కాలనీకి గురువారం రాత్రి నడిచి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.


దీంతో తీవ్రంగా గాయపడిన మాధవరావును స్థానికులు 108లో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కాగా ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న మాధవ రావుకి భార్య, ఇద్దరు కుమారులు, తల్లి తులసమ్మ ఉన్నారు. ఈ సంఘటనపై మందస ఎస్‌ఐ సీహెచ్‌ ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-19T10:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising