ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం లారీలకు ‘చెక్‌’

ABN, First Publish Date - 2020-12-30T05:30:00+05:30

ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా జిల్లాలోకి ప్రవేశించిన ధాన్యం లారీలను అధికారులు అడ్డుకున్నారు. ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా 50 ధాన్యం లారీలు బుధవారం ఆంధ్రాలోకి ప్రవేశించాయి. ఈ విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం సీఐ వినోద్‌బాబు, రెవెన్యూ అధికారులు.. పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద వాటిని అడ్డుకున్నారు. అనుమతి లేనిదే విడిచిపెట్టేది లేదని డ్రైవర్లకు స్పష్టం చేశారు.

చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్న ధాన్యం లారీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్న అధికారులు

ఇచ్ఛాపురం, డిసెంబరు 30: ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా జిల్లాలోకి ప్రవేశించిన ధాన్యం లారీలను అధికారులు అడ్డుకున్నారు. ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా 50 ధాన్యం లారీలు బుధవారం ఆంధ్రాలోకి ప్రవేశించాయి. ఈ విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం సీఐ వినోద్‌బాబు, రెవెన్యూ అధికారులు.. పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద వాటిని అడ్డుకున్నారు. అనుమతి లేనిదే విడిచిపెట్టేది లేదని డ్రైవర్లకు స్పష్టం చేశారు. తమకు సరైన సమాచారం లేకపోవడంతో అనుమతి లేకుండా వచ్చామని డ్రైవర్లు తెలిపారు. ఈసారికి విడిచిపెట్టాలని వేడుకున్నారు. అయినా అధికారులు విడిచిపెట్టకుండా  ఆ వాహనాలను వెనక్కి పంపించారు. 

 

Updated Date - 2020-12-30T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising