ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం బస్తాలు దగ్ధం

ABN, First Publish Date - 2020-03-13T10:40:09+05:30

నర్సింగపల్లి పంచాయతీ కొల్లివలసలో గురువారం మధ్యాహ్నం వజ్జీల ఢిల్లేశ్వరరావుకు సంబంధించిన పొలంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్లివలస (టెక్కలి) మార్చి 12: నర్సింగపల్లి పంచాయతీ కొల్లివలసలో గురువారం మధ్యాహ్నం వజ్జీల ఢిల్లేశ్వరరావుకు సంబంధించిన పొలంలో ఎనిమిది బస్తాల ధాన్యం దగ్ధమ య్యాయి. ధాన్యంపై  గడ్డి కప్పి  పొలంలోనే ధాన్యాన్ని సద రు రైతు ఉంచాడు.  గురువారం పొలంలో పొగ వస్తుండటా న్ని గుర్తించిన  స్థానికులు  ఢిల్లేశ్వరరావుకు సమాచారం ఇ చ్చారు.  అక్కడకు చేరుకుని మంట అదుపు చేసినప్పటికే ధాన్యం దగ్ధమయ్యాయి. 

Updated Date - 2020-03-13T10:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising