ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు నాయిరాలవలస ఎస్‌ఎంసీ ఎన్నిక

ABN, First Publish Date - 2020-09-01T09:09:27+05:30

నాయిరాలవలస యూపీ పాఠశాల ఎస్‌ ఎంసీ ఎన్నిక ఎట్టకేలకు ఏకగ్రీవమైంది. ఇప్పటికే రెండుసార్లు వా యిదా పడిన ఎన్నిక సోమవారం పాఠశాలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేగిడి, ఆగస్టు 31: నాయిరాలవలస యూపీ పాఠశాల ఎస్‌ ఎంసీ ఎన్నిక  ఎట్టకేలకు  ఏకగ్రీవమైంది. ఇప్పటికే రెండుసార్లు వా యిదా పడిన ఎన్నిక సోమవారం పాఠశాలలో నిర్వహించారు. కమి టీ చైర్మన్‌గా వావిలపల్లి వెంకటరమణ, వైస్‌చైర్మన్‌గా కొవ్వాడ సూ రమ్మలను తల్లిదండ్రులు ఏకాభిప్రాయంతో ఎన్నుకొన్నట్లు హెచ్‌ఎం సాదెం తిరుపతి రావు తెలిపారు.


ఎన్నికకు 75 మంది తల్లిదండ్రులు హాజరయ్యారు. వీరిలో 24మందిని కమిటీసభ్యులుగా ఎన్నుకొన్నారు. ఎంఈవో వర ప్రసాదరావు ఎన్నికల పర్యవేక్షణాధికారిగా వ్యవహరిం చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-09-01T09:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising