ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2020-11-26T05:25:30+05:30

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎంపీడీవో పి.మురళీమోహన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం రొట్టవలస జడ్పీ ఉన్నతపాఠశాలను పరిశీలించారు

రొట్టవలసలో విద్యార్థులకు సూచనలిస్తున్న ఎంపీడీవో మురళీమోహన్‌కుమార్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరుబుజ్జిలి:పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు  పాటించాలని ఎంపీడీవో  పి.మురళీమోహన్‌కుమార్‌ తెలిపారు. బుధవారం రొట్టవలస జడ్పీ ఉన్నతపాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన విద్యార్థులంతా మాస్కులు  ధరించాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం జగనన్న గోరుముద్దపై ఉపాధ్యాయులతో సమీక్షించారు. ఫపొందూరు: పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించి తరగతులు నిర్వహించాలని జిల్లా పరిశీలకులు, డైట్‌ లెక్చరర్‌ పాత్రుని రమణమూర్తి సూచించారు. బుధవారం   పిల్లలవలస జడ్పీ ఉన్నత పాఠశాల, బి.కంచరాం యూపీ పాఠశాలలను పరిశీలించారు. జగనన్న విద్యాకానుక వారోత్సవాలతోపాటు పలు  పఽథకాల అమలుతీరును పరిశీలించారు.



Updated Date - 2020-11-26T05:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising