ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తుక్కు వ్యర్థాల్లో మీటర్ల’పై విచారణ

ABN, First Publish Date - 2020-10-08T09:08:49+05:30

మండలంలోని జగన్నాథవలస గ్రానైట్‌ పరిశ్ర మలో విద్యుత్‌ మీటర్లు నిరుపయోగంగా పడివేసిన సంఘటనపై ట్రాన్స్‌కో అధికారులు స్పందించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


వంగర: మండలంలోని జగన్నాథవలస గ్రానైట్‌ పరిశ్ర మలో విద్యుత్‌ మీటర్లు నిరుపయోగంగా పడివేసిన సంఘటనపై ట్రాన్స్‌కో అధికారులు స్పందించారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘తు క్కు వ్యర్థాల్లో మీటర్లు’ శీర్షికతో వచ్చిన కథనానికి ఏఈ సురేష్‌ స్పందించి సిబ్బందితో కలిసి సదరు ప్రవేశానికి వెళ్లి మీటర్లను పరిశీలించారు. పాలకొండ ఏడీఈ దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మీటర్లను కార్యాలయానికి తరలించారు.  మీటరు యజమానులు చెల్లించాల్సి బిల్లులు గుర్తించారు. నీలయ్య వలసకు చెందిన వారికి ఎలా మీటర్లు మంజూరు చేశారన్న కోణంలో దర్యాప్తు చేసి నివేదించనున్నట్లు ఏఈ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2020-10-08T09:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising