ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోటీ రసవత్తరం

ABN, First Publish Date - 2020-03-13T10:53:19+05:30

మందస జడ్పీటీసీ స్థానాన్ని రెండోసారి కూడా ఎస్టీ మహిళకు కేటాయించడం బంధువుల మధ్య పోటీకి తావిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందస జడ్పీటీసీ కోసం బంధువుల మధ్య పోటీ

ఒకే పంచాయతీ నుంచి బరిలోకి


హరిపురం, మార్చి 12:  మందస జడ్పీటీసీ స్థానాన్ని రెండోసారి కూడా ఎస్టీ మహిళకు కేటాయించడం బంధువుల మధ్య పోటీకి తావిచ్చింది. ఒకే పంచాయతీ నుంచి మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.  వీరంతా వరుసకు బంధువులు కావడంతో పోరు రసవత్తరంగా మారింది.  టీడీపీ  నుంచి తాజా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సవర కుమారి రెండోసారి పోటీలో నిలవగా.. వైసీపీ నుంచి కొండలోగాం తాజా మాజీ సర్పంచ్‌ సవర చంద్రమ్మ, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సవర పద్మ బరిలో నిలిచారు. దీంతో వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన కుమారి, చంద్రమ్మ, పద్మల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది.  మందస మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో సుమారు పది వరకు ఎస్టీ పంచాయతీలు ఉన్నా ప్రధాన పార్టీలన్నీ కొండలోగాం నుంచే అభ్యర్థులను బరిలోకి దింపటంతో అందరి దృష్టి దీనిపై పడింది.  

Updated Date - 2020-03-13T10:53:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising