ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొండి బకాయిలు చెల్లించకుంటే స్థలాల జప్తు

ABN, First Publish Date - 2020-07-19T12:06:35+05:30

పరిశ్రమల నిర్వాహ కులు విద్యుత్‌ శాఖకు బకాయిలు తక్షణమే చెల్లించాలని, లేకుంటే పరిశ్రమలకు సంబంధించిన స్థలాలను జప్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేష్‌


రాజాం, జూలై 18: పరిశ్రమల నిర్వాహ కులు విద్యుత్‌ శాఖకు బకాయిలు తక్షణమే చెల్లించాలని, లేకుంటే పరిశ్రమలకు సంబంధించిన స్థలాలను జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ  నెల్లి రమేష్‌ పే ర్కొన్నారు. శనివారం రాజాం సబ్‌ డివిజన్‌ పరిధి లోని ఐదు మండలాల్లో హెచ్‌టీ ఇండస్ట్రీస్‌ మొం డి బకాయల వసూలుకు సంబంధించిన సంస్థల స్థలాలను పరిశీలించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ..  బకాయిలపై ఇప్పటికే అనేక పర్యాయాలు జప్తు నోటీసులిచ్చినా యాజమాన్యాలు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయనతో పాటు జిల్లా సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పి.తాతా చార్యులు, రాజాం సబ్‌ డివిజనల్‌ డీఈఈ బీవీ రమణ, డిప్యూటీ తహసీల్దార్‌ పి.గణేష్‌, ఐదు మండలాల ఏఈలు ఉన్నారు. 

Updated Date - 2020-07-19T12:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising