ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు భూముల పరిశీలన

ABN, First Publish Date - 2020-12-18T04:35:10+05:30

ఏఎస్‌ కవిటి పంచాయతీ పరిధిలోని భూభాగంలో ఆంధ్రా-ఒడిశా అధికారులు గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాతపట్నం:  ఏఎస్‌ కవిటి పంచాయతీ పరిధిలోని భూభాగంలో ఆంధ్రా-ఒడిశా అధికారులు గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పాల కొండ ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌ నేతృత్వంలో తహసీల్దార్‌తో పాటు  అధి కారులు, అలాగే ఒడిశాకు చెందిన గజపతి జిల్లా అడిసనల్‌ అడిషినల్‌ కలెక్టర్‌ తోపాటు  అధికారులు రికార్డులతో క్షేత్రస్థాయిలో భూమి సరిహద్దులను పరిశీలించారు. ఇవి దీర్ఘకాలం ఆంధ్రాలో ఉండడంతో  ఆంధ్రా భూములుగా నిర్ధారి స్తూ ఉండే భూరికార్డులను చూపడంతో ఒడిశా అధికారులు వెనుదిరిగారు. 


 

Updated Date - 2020-12-18T04:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising