ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.700 కోట్లతో ఉద్దానానికి తాగునీరు

ABN, First Publish Date - 2020-09-20T17:50:48+05:30

ఉద్దానం ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.700 కోట్లతో పనులు చేపడుతున్నట్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(మెళియాపుట్టి/శ్రీకాకుళం): ఉద్దానం ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.700 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ పనుల్లో భాగంగా చేపడుతున్న మెగా వాటర్‌ గ్రిడ్‌ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ.. మెళియాపుట్టి వద్ద ట్యాంకు నిర్మిస్తున్న ప్రాంతంలో తమకు చెందిన డి-పట్టా భూములు తీసుకోవడం వల్ల ఉపాధి కోల్పోయామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా నష్టపరిహారం ఇవ్వడం తన చేతిలో లేదని, కొందరికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఆయనతో పాటు డీఈ దామోదరరావు, జేఈ మహేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-09-20T17:50:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising