ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌లో ప్రవేశానికి 25 వరకు గడువు

ABN, First Publish Date - 2020-08-01T10:24:24+05:30

ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ ప్రఽథమ సంవత్సరంలో ప్రవేశానికి ఆగస్టు 25వ తేదీ వరకు గడువు పెంచుతూ జాయింట్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈదులవలస(పోలాకి), జూలై 31: ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ ప్రఽథమ సంవత్సరంలో ప్రవేశానికి ఆగస్టు 25వ తేదీ వరకు గడువు పెంచుతూ  జాయింట్‌ డైరక్టర్‌ డి.మదుసూదనరావు నుంచి ఆదేశాలు వచ్చాయని ఈదులవలస కళాశాల ప్రిన్సిపాల్‌ ఇంజరాపు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.  2020-21 విద్యాసంవత్సరంలో  ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాలన్నారు. అలాగే ఆరో తగగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే  గడువు ఆగస్టు 5వ తేదీ వరకు పెంచినట్లు చెప్పారు. 

Updated Date - 2020-08-01T10:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising