ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌన్సెలింగ్‌ విధానం మార్చకుంటే ఉద్యమం

ABN, First Publish Date - 2020-12-06T05:20:33+05:30

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌కు బదులు మాన్యువల్‌గా చేపట్టాలని, లేకుంటే దశలవారీ ఉద్యమం చేపడతామని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణమూర్తి

కొండకరకవలస(ఎల్‌.ఎన్‌.పేట): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌కు బదులు మాన్యువల్‌గా చేపట్టాలని, లేకుంటే దశలవారీ ఉద్యమం చేపడతామని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం కొండకరకవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సభ్యత్వాలను స్వీక రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. వెబ్‌కౌన్సిలింగ్‌ వల్ల సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్థానాలను బ్లాక్‌ చేసి తమ ఇష్టానుసారం బదిలీలు చేసే అవకాశం ఉందన్నారు. తక్షణం ఈ విధానాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్య దర్శి జి.రమణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు కె. తేజేశ్వరరావు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-06T05:20:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising