ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి: స్పీకర్‌ సీతారాం

ABN, First Publish Date - 2020-07-08T11:37:43+05:30

ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కృషిచేసున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవా రం ఆమదాలవలస

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస: ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కృషిచేసున్నారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవా రం ఆమదాలవలస కళాశాల మైదానంలో 104, 108 అత్యవసర సేవల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.


ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో వైద్యసేవలు పొందేందుకు పేదరికం అడ్డురాకూడదనే ఆలోచనతో దివంగత  రాజశేఖరరెడ్డి ఈ సేవలకు  శ్రీకా రం చుట్టారని గుర్తుచేశారు.మూలకుచేరిన  వాహనాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రాణం పోశారన్నారు.  కార్యక్రమంలో వైసీపీ నాయకులు తమ్మినేని నాని, తమ్మినేని శ్రీరామమూర్తి బి.రమేష్‌కుమార్‌, దుంపల శామలరావు,చిరంజీవి, అల్లంశెట్టి ఉమామహేశ్వ రరావు జె.వెంకటేశ్వరరావు ఎండా విశ్వనాధం  పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T11:37:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising