ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సందేశాత్మక చిత్రాలతోనే చైతన్యం

ABN, First Publish Date - 2020-12-29T05:11:18+05:30

సందేశాత్మక చిత్రాల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావ చ్చని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు సోమవారం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం వద్ద జయపురం చిత్రం ముహూర్తపు షాట్‌తో ఆమె షూటింగ్‌ను ప్రారంభించారు.

షూటింగ్‌ను ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట : సందేశాత్మక చిత్రాల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావ చ్చని  మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. ఈ మేరకు సోమవారం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం వద్ద జయపురం చిత్రం ముహూర్తపు షాట్‌తో  ఆమె షూటింగ్‌ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు చెందిన నటీనటులతో శ్రీకాకుళం ప్రాంతంలో సినిమా చిత్రీకరణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. క్లాప్‌ కొట్టిన వైసీపీ నాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ సిక్కోలు ఖ్యాతిని చాటిచెప్పేలా చిత్రాన్ని రూపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులను అరసవల్లి ఆలయ ప్రధానర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్‌ మాధవీరెడ్డి, బరాటం ఉదయ్‌శంకర్‌గుప్తా, విబూది సూరిబాబు, పాలిశెట్టి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:11:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising