ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గగుడి ధ్వంసంపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-09-25T10:47:43+05:30

దుర్గగుడి ధ్వంసంపై ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలాకి: గుప్పెడుపేట తీరంలోని దుర్గ గుడిని  గురువారం సాయంత్రం  ధ్వంసం చేయడంపై  పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు  ధర్మకర్త లబ్బకొర్లయ్య భార్య ధనలక్ష్మి చెప్పారు. లబ్బగురువులు, లబ్బరాజమ్మ, నూకయ్య, సరస్వతిపై అనుమానం ఉన్నట్లు తెలిపారు. గుడి తలుపులు గడియలు, గొడలు పాడుచేశారని, ఖరీదైన వస్తువులు పోయాయని చెప్పారు.తన భర్త ఉపాఽధి నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లారని, ఈనేపథ్యంలో కుటుంబంపై దాడిచేస్తారన్న భయాందోళన చెందుతున్నట్లు తెలిపారు. న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని  పోలీసులను కోరారు.

Updated Date - 2020-09-25T10:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising