ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంశధార కాలువలో పైపులు ఏర్పాటుపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-08-04T10:21:48+05:30

వంశధార 15 టి.ఉరజాం మేజర్‌ కాలువలో యాట్లబసివలస, చెల్లాయివలస, కింజరాపువానిపేట, కమ్మరిపేట, గ్రామాలకు చెందిన రైతులు పైపులను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలాకి, ఆగస్టు 3: వంశధార 15 టి.ఉరజాం మేజర్‌ కాలువలో యాట్లబసివలస, చెల్లాయివలస, కింజరాపువానిపేట, కమ్మరిపేట, గ్రామాలకు చెందిన రైతులు పైపులను అర్ధరాత్రి రహస్యంగా ఏర్పాటు చేశారని, దీంతో దిగువ ప్రాంత పొలాలకు సాగునీరందడం లేదని సాగునీటి సంఘం నాయకుడు కరిమిరాజేశ్వరరావు, సంపతిరావు రామన్న, కణితి కృష్ణారావు తదితరులు సోమవారం రెవెన్యూ  ‘స్పందన’లో  ఫిర్యాదు చేశారు. వంశధార అధికారులు హిరమండలం ప్రాజెక్టు వద్ద సాగునీరు విడిచిపెట్టామని చెబుతున్నారని, అయితే కాలువ కప్పివేయడంతో సాగునీరు రావడం లేదని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.  ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని పంటలను రక్షించాలని  తహసీల్దార్‌ ఎ.సింహాచలం, డీటీ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు.

Updated Date - 2020-08-04T10:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising