ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల స్వావలంబనకు ‘చేయూత’

ABN, First Publish Date - 2020-12-02T04:57:24+05:30

మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్‌ఆర్‌ చేయూత తోడ్పడుతుందని మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

మాట్లాడుతున్న కిరణ్‌ కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెప్మా పీడీ కిరణ్‌ కుమార్‌ 

ఆమదాలవలస:మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్‌ఆర్‌ చేయూత తోడ్పడుతుందని మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం మునిసిపల్‌ కార్యాలయంలో మెప్మా సిబ్బంది, వార్డు సంక్షేమ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత లబ్ధిదారులను  బ్యాంకులకు అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. హెచ్‌యూఎల్‌, ఐటీసీ  వంటి కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు వల్ల మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతారని చెప్పారు.  కార్యక్రమంలో మెప్మా సిబ్బంది అమ్మినాయుడు, నాగమణి, రాజేష్‌ పాల్గొన్నారు.ఫ ఇచ్ఛాపురం: జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి వైఎస్‌ఆర్‌ చేయూత ఎంతగానో దోహదపడుతుందని మెప్మా డీఎంసీ  కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురంలో వైఎస్‌ఆర్‌ చేయూత పథకం లబ్ధిదా రులకు వ్యాపారాఽభివృద్ధిపై  అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో మెప్మా సీఎ ంఎం జానికిరామారావు, సీవోలు బాలరాజు, సంతోష్‌ పాల్గొన్నారు. ఫ పొందూరు: మహిళలు ఆర్థికంగా ఎదిగాలని పంచాయతీ ఈవో అనూరాధ, బెజ్జిపురం యూత్‌క్లబ్‌ సంస్థ అధ్యక్షుడు ఎం.ప్రసాదరావు  తెలిపారు. మంగళవారం పొందూరులో  బెజ్జిపురం యూత్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లైవ్‌లీహుడ్‌ జీవనోపాధుల శిక్షణ  కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  30 మంది మహిళలకు అప్కిక్‌ వర్క్‌లో 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 



Updated Date - 2020-12-02T04:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising