ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్లపిక్క ఆడుతున్న ఐదుగురిపై కేసు

ABN, First Publish Date - 2020-02-23T07:34:45+05:30

మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీనివాసచార్యులపేట గ్రా మంలో అడ్లపిక్క ఆడుతున్న ఐదుగురిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస, ఫి బ్రవరి 22: మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీనివాసచార్యులపేట గ్రా మంలో అడ్లపిక్క ఆడుతున్న  ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎ.కోటేశ్వ రరావు తెలిపారు. వారి  నుంచి రూ.34,245 నగదుతో పాటు అడ్లపిక్కలు, చార్జింగ్‌ లైట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కనుగులవానిపేటకు చెందిన కె.అప్ప లనాయుడు, ఎస్‌ఎంపురానికి చెందిన జి.ప్రశాంత్‌, వెంకయ్యపేటకు చెందిన ఎస్‌.కోటే శ్వరరావు, ఇప్పిలికి చెందిన పి.లక్ష్మీనారాయణ చింతలపేటకు చెందిన జి.గోవిందరా వులు పట్టుబడినట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2020-02-23T07:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising