అడ్లపిక్క ఆడుతున్న ఐదుగురిపై కేసు
ABN, First Publish Date - 2020-02-23T07:34:45+05:30
మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీనివాసచార్యులపేట గ్రా మంలో అడ్లపిక్క ఆడుతున్న ఐదుగురిపై
ఆమదాలవలస, ఫి బ్రవరి 22: మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీనివాసచార్యులపేట గ్రా మంలో అడ్లపిక్క ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎ.కోటేశ్వ రరావు తెలిపారు. వారి నుంచి రూ.34,245 నగదుతో పాటు అడ్లపిక్కలు, చార్జింగ్ లైట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కనుగులవానిపేటకు చెందిన కె.అప్ప లనాయుడు, ఎస్ఎంపురానికి చెందిన జి.ప్రశాంత్, వెంకయ్యపేటకు చెందిన ఎస్.కోటే శ్వరరావు, ఇప్పిలికి చెందిన పి.లక్ష్మీనారాయణ చింతలపేటకు చెందిన జి.గోవిందరా వులు పట్టుబడినట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2020-02-23T07:34:45+05:30 IST