ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల దుస్థితిపై బీజేపీ నిరసన

ABN, First Publish Date - 2020-12-06T05:19:15+05:30

క్షేత్రస్థాయిలో రోడ్లు దారుణంగా ఉన్నాయని, వీటి నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొంటూ శనివారం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు.

హిరమండలం: ప్రధాన రహదారిపై నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దారుణంగా రోడ్లు

 క్షేత్రస్థాయిలో నిరసన తెలిపిన క్యాడర్‌

క్షేత్రస్థాయిలో రోడ్లు దారుణంగా ఉన్నాయని, వీటి నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొంటూ శనివారం జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు గ్రామాల్లో అసంపూర్తిగా, దారుణంగా తయారైన రోడ్ల వద్ద  బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తక్షణం రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

-ఆంధ్రజ్యోతి బృందం

 

Updated Date - 2020-12-06T05:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising