ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విగ్రహం ధ్వంసంపై బీజేపీ ఆందోళన

ABN, First Publish Date - 2020-12-31T05:25:19+05:30

విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేయడంపై బీజేపీ నాయ కులు బుధవారం ఆందో ళన చేశారు.

గార మూడు రోడ్ల కూడలి వద్ద నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గార: విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం  చేయడంపై బీజేపీ నాయ కులు బుధవారం ఆందో ళన చేశారు. పార్టీ మం డల అధ్యక్షుడు ఆరంగి తిరుపతిరావు ఆధ్వర్యంలో గార మూడు రోడ్ల కూడలి వద్ద  భైఠాయించి నిరసన తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రముఖ్‌ చింతు పాపారావు,  నాయకులు పండి యోగేశ్వరరావు, మైలపిల్లి అప్పారావు, అరవల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-31T05:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising