ప్రజలకు జవాబుదారీగా ఉండండి
ABN, First Publish Date - 2020-12-30T06:00:19+05:30
ప్రజలకు జవాబు దారీగా ఉండాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కాశీబుగ్గ డీఎ స్పీ శివరామిరెడ్డి కోరారు. మంగళ వారం పలాస పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వ హించారు.
మాట్లాడుతున్న డీఎస్పీ శివరామిరెడ్డి
పలాస: ప్రజలకు జవాబు దారీగా ఉండాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కాశీబుగ్గ డీఎ స్పీ శివరామిరెడ్డి కోరారు. మంగళవారం పలాస పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వ హించారు. ఏడాదిలో కేసుల వివ రాలు, పెం డింగ్లో ఉన్న కేసులపై ఆరా తీశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్పై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీఐ శంకరరావు, ఎస్ఐ మధుసూదనరావు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T06:00:19+05:30 IST