ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురికి బెయిల్‌ మంజూరు

ABN, First Publish Date - 2020-04-28T10:58:07+05:30

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై దురద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 27: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై దురద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన కేసులో అరెస్ట్‌ చేసిన ముగ్గురికి సోమవారం జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మం జూరు చేసింది. ఈ కేసులో రాధావల్లభాపురానికి చెందిన బొడ్డేపల్లి వెంకటేశ్వరరావు, సనపల కృష్ణమూర్తితో పాటు వీరిని ప్రోత్సహించిన టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిని టెక్కలి పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేసిన సంగ తి తెలిసిందే. సోమవారం వారికి కోర్టులో హాజరుపరచగా జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.ప్రకాశ్‌బాబు విచారించి మే 8వ తేదీ వరకు ఈ ముగ్గురు హోం క్వారంటైన్‌లోనే ఉం డాలని, బయట తిరగకూడదని కండీషనల్‌ బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు.

Updated Date - 2020-04-28T10:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising