ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు

ABN, First Publish Date - 2020-09-19T10:48:19+05:30

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు కల మట సాగర్‌ అన్నారు. దేవాలయాలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిరమండలం, సెప్టెంబరు 18: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు కల మట సాగర్‌ అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్ర వారం హిరమండలంలోని నీలమణి దుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు లాడె కృష్ణ, చింతాడ గిరి,యాళ్ల నాగేశ్వరరావు, శ్రీను, శ్రీధర్‌, టి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-19T10:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising