ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేకాట శిబిరంపై దాడి

ABN, First Publish Date - 2020-03-16T09:35:49+05:30

గురవాం సమీపంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు.ట్రైనీ డీఎస్పీ శ్రీలత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రూ.56,620 స్వాధీనం


రాజాం రూరల్‌, మార్చి 15: గురవాం సమీపంలో నిర్వహిస్తున్న  పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు.ట్రైనీ డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో రాజాం పొలీసులు దాడి చేసి.. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి రూ.56,620 స్వాధీనం చేసుకున్నారు.  నిందితులపై కేసు నమోదు చేసినట్టు  డీ ఎస్పీ శ్రీలత తెలిపారు.

Updated Date - 2020-03-16T09:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising