ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2020-09-21T10:32:51+05:30

ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వజ్రపుకొత్తూరు:వజ్రపుకొత్తూరు బస్టాండ్‌ వద్ద ఆదివారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు...నువ్వలరేవుకు చెందిన మువ్వల లారెన్స్‌, మువ్వల తుంబేష్‌ ద్విచక్కవాహనంపై గల్లీ వైపు వస్తున్నారు.  ఎదురుగా దున్నవానిపేటకు చెందిన కేతు జోగారావుతోపాటు మరో వ్యక్తి గల్లి నుంచి వజ్రపుకొత్తూరు వైపు ద్విచక్రవాహనంపై వస్తున్నారు.రెండు వాహనాలు ఢీ కొనడంతో మువ్వల లారెన్స్‌, మువ్వలతుంబేష్‌,కేతు జోగారావుకు గాయాలయ్యాయి.   ముగ్గుర్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T10:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising