ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-29T05:03:34+05:30

ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం రూరల్‌ మండలం కళ్లేపల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్‌ ప్రధాన గేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న కళ్లేపల్లి గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ : ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అక్రమించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం రూరల్‌ మండలం కళ్లేపల్లి  గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కళ్లేపల్లి పంచాయతీ పరిధిలో కొందరు వందల ఏకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు తవ్వుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు విచారణ చేపట్టి ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. 


Updated Date - 2020-12-29T05:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising