ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13 శాతం వేతనం పెంపునకు అంగీకారం

ABN, First Publish Date - 2020-12-14T05:10:39+05:30

స్థానిక రైస్‌మిల్లర్ల కార్మికులు, వ్యాపారుల మధ్య ఆదివారం జరిగిన చర్చలు ఫలించాయి. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 13 శాతం పెంచడానికి అంగీకారం కుదిరింది. కేటీరోడ్డులోని వేణుగోపాల మోడరన్‌ రైస్‌మిల్లు ఆవరణలో కార్మిక, వ్యాపార సంఘ నాయకుల మధ్య చర్చలు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఫలించిన రైస్‌మిల్లర్ల కార్మికులు, వ్యాపారుల చర్చలు

పలాస: స్థానిక రైస్‌మిల్లర్ల కార్మికులు, వ్యాపారుల మధ్య ఆదివారం జరిగిన చర్చలు ఫలించాయి. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 13 శాతం పెంచడానికి అంగీకారం కుదిరింది. కేటీరోడ్డులోని వేణుగోపాల మోడరన్‌ రైస్‌మిల్లు ఆవరణలో కార్మిక, వ్యాపార సంఘ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. 2022   వరకు పెంచిన వేతనాలు అమలులో ఉంటాయని ఇరు సంఘాల నాయకులు ప్రకటించారు. వ్యాపార సంఘ నాయకుడు డోకి రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్మిక సంఘ అధ్యక్షుడు బొం  పల్లి సింహాచలం, ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, కోనారి రాము పాల్గొన్నారు.


 

Updated Date - 2020-12-14T05:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising