ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 ఎకరాల జీడి తోటలు దగ్ధం

ABN, First Publish Date - 2020-06-02T10:22:24+05:30

మండలంలోని డొంకూరు సాగరతీరంలో గ్రామానికి చెందిన రైతుల జీడి తోటలు సోమవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటి రూపాయల నష్టంఫ లబోదిబోమంటున్న రైతులు


ఇచ్ఛాపురం రూరల్‌, జూన్‌ 1 : మండలంలోని డొంకూరు సాగరతీరంలో గ్రామానికి చెందిన రైతుల జీడి తోటలు సోమవారం దగ్ధమయ్యాయి. రైతుల కథనం మేరకు... డొంకూరుకు చెందిన బుడ్డ కాంతారావు, బుడ్డ భీమారావు, యర్ర సారధి, సూరాడ విశ్వనాఽథం,  పులకల జగ్గారావు, బత్తుల ఊర్వశి, బుడ్డ బాబూరావు, పైడిపిల్లి దూర్వాసులు, బైపిల్లి లచ్చయ్యలకు చెందిన సుమారు 50 ఎకరాల జీడితోటలు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు.


మంటలు అదుపు చేయడానికి అవకాశం లేకపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగిందని వారంతా వాపోయారు. ఇందులో సగం వరకు జీడి పిక్కలు ఇంకా తీయ్యలేదు. దీంతో సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇప్పటికే కరోనాతో కుదేలయ్యామని, ఈ ప్రమాదం వల్ల మరింతగా నష్టపోయామని వాపోయారు.ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-06-02T10:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising