ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్ తమ్మినేని పర్యటన సందర్భంగా కొట్టుకున్న వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2020-07-12T00:04:01+05:30

జిల్లాలో వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలో వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆమదాలవలస మండలం దన్నానపేటలో ఈ ఘటన జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన సందర్భంగా గొడవ  చెలరేగడంతో రెండు వార్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు.


స్కూల్ బిల్డింగ్ శంకుస్థాపనకు వెళ్లిన స్పీకర్‌కు ఓ వర్గం స్వాగత ఏర్పాట్లు చేసింది. అయితే మరోవర్గం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో గుర్రుగా ఉన్న ఇరువర్గాల నేతలు తమ్మినేని రాకముందే బలప్రదర్శన చేశారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో స్పీకర్ పర్యటనలో గందరగోళం చెలరేగింది. 

Updated Date - 2020-07-12T00:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising