ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్ తిట్లదండకం వైరల్

ABN, First Publish Date - 2020-09-28T03:42:53+05:30

డీసీఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్ తిట్లదండకం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంచిలి మండలస్థాయి నాయకుడు శేఖర్‌పై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: డీసీఎంఎస్ ఛైర్మన్ పిరియా సాయిరాజ్ తిట్లదండకం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంచిలి మండలస్థాయి నాయకుడు శేఖర్‌పై సాయిరాజ్ ఓ రేంజ్‌లో ఊగిపోయారు. కంచిలిలో జరిగే పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం రూ. 50 లక్షలు ఖర్చు పెట్టిన తననే పట్టించుకోరా? అంటూ సాయిరాజ్ తిట్ల దండకం చదివారు.  

Updated Date - 2020-09-28T03:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising