ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

ABN, First Publish Date - 2020-10-06T20:00:46+05:30

గుంటూరు: ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది. శృంగేరి మఠం సమీపంలోని ఓ కాలేజీలో ఉన్న సరస్వతీ దేవి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి.. బాటిళ్లతో దుండగులు కొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Updated Date - 2020-10-06T20:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising