ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణం: జవహర్‌

ABN, First Publish Date - 2020-06-02T00:13:28+05:30

స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణమని టీడీపీ నేత జవహర్‌ ఆరోపించారు. కశింకోటలో మరణాలకు జగన్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధం పేరుతో మద్యం ధరలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్పిరిట్ చావులకు పెరిగిన మద్యం ధరలే కారణమని టీడీపీ నేత జవహర్‌  ఆరోపించారు. కశింకోటలో మరణాలకు జగన్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధం పేరుతో మద్యం ధరలను 75శాతం పెంచారని, ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో మద్యం చిచ్చు పెట్టారని జవహర్‌ మండిపడ్డారు.

Updated Date - 2020-06-02T00:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising