ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం పునరావాసంపై రేపు ప్రత్యేక భేటీ!

ABN, First Publish Date - 2020-12-29T08:50:43+05:30

భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం నిధుల అవసరాన్ని వివరిస్తూ నివేదికను సమర్పించాలని కోరినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆగ్రహంతో ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం నిధుల అవసరాన్ని వివరిస్తూ నివేదికను సమర్పించాలని కోరినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం (30వ తేదీన) రాష్ట్ర జలవనరుల శాఖతో విజయవాడలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ హాజరు కానున్నారు. ఆనాటికి భూసేకరణ, పునరావాస కార్యక్రమాల పూర్తి సమాచారం అందించాలని జలవనరుల శాఖను పీపీఏ ఆదేశించింది.

Updated Date - 2020-12-29T08:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising