ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ ఇసుక తరలింపుదారులపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో దాడులు

ABN, First Publish Date - 2020-05-28T22:06:24+05:30

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక తరలిస్తున్న వారిపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దాడులు నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక తరలిస్తున్న వారిపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దాడులు నిర్వహించింది. 24 గంట ల్లోజరిపిన దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసులు నమోదు అయ్యాయి. ఈ దాడుల్లో 97 మందిని అరెస్ట్ చేయగా... 57 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. 664 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2020-05-28T22:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising