ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలేంటి?

ABN, First Publish Date - 2020-10-04T01:28:11+05:30

విశాఖ మాజీ ఎంపీ సబ్బం ఇంటి ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయితే అధికారులు నోటీసులు ఇవ్వకుండా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ మాజీ ఎంపీ సబ్బం ఇంటి ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయితే అధికారులు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం పట్ల సబ్బంహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన ఓ వ్యక్తి కావాలనే ఇలా చేయించనట్లు సబ్బంహరి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ‘నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలేంటి?. కక్ష సాధింపు రాజకీయాలు ఇప్పట్లో ఆగవా?. పాలనా తీరుపై హైకోర్టు వ్యాఖ్యల్లో్ సీరియస్‌నెస్ ఏంటి?. న్యాయస్థానాలపై ప్రభుత్వ వైఖరి దేనికి నిదర్శనం?. కోర్టుల ఆగ్రహానికి ప్రభుత్వం అలా అర్థం చేసుకుంది?. కోర్టులే నిగ్రహం పాటించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని ఎలా చూడాలి?. బీజేపీ-వైసీపీ సంబంధాలపై ఏమనుకుంటున్నారు?. సంక్షేమ పథకాలు, దళితులపై దాడులపై ప్రజాభిప్రాయం ఏంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-10-04T01:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising