ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్ అంటే మూతి ముడుచుకుని కూర్చోవాలా: తమ్మినేని

ABN, First Publish Date - 2020-07-09T00:30:27+05:30

సీఎం జగన్ దయతోనే ఎమ్మెల్యే అయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారం మరోసారి స్పష్టం చేశారు. ఆముదాలవలసలో మాజీ సీఎం వైఎస్ విగ్రహావిష్కరాన్ని ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: సీఎం జగన్ దయతోనే ఎమ్మెల్యే అయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారం మరోసారి స్పష్టం చేశారు. ఆముదాలవలసలో మాజీ సీఎం వైఎస్ విగ్రహావిష్కరాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ తాను వైసీపీ ఎమ్మెల్యేను.. వైసీపీలో ప్రాథమిక సభ్యుడినని చెప్పారు. ‘‘అలాంటి నేను వైఎస్ జయంతి నిర్వహించకపోతే ఎలా?. స్పీకర్ అంటే మూతి ముడుచుకుని కూర్చోవాలా. నియోజకవర్గ ప్రజల పనులు ఎవరు చేస్తారు. ఖచ్చితంగా మాట్లాడుతాను.  అసెంబ్లీలో మాత్రం నూటికి నూరు శాతం సభాపతిని’’ అని స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-09T00:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising