ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరంపై చంద్రబాబు, లోకేష్ విమర్శలు సరికాదు: స్పీకర్

ABN, First Publish Date - 2020-10-31T23:40:35+05:30

పనిచేసే వాళ్లపై రాళ్లు వేయటం ఈజీ అని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో చంద్రబాబు, లోకేష్ విమర్శలు సరికాదన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు పోలవరం విషయంలో ఏం చేశారు? అప్పట్లో దొడ్డిదారిన మంత్రి అయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: పనిచేసే వాళ్లపై రాళ్లు వేయటం ఈజీ అని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో చంద్రబాబు, లోకేష్ విమర్శలు సరికాదన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు పోలవరం విషయంలో ఏం చేశారు?  అప్పట్లో దొడ్డిదారిన మంత్రి అయి లోకేష్ పదవిలో ఉన్నారు కదా? బీసీ కార్పొరేషన్ పదవులు నాలుక గీచుకోవటానికి పనికిరావటంటున్నారు.. ఈ అంశంపై టీడీపీ తీర్మానం చేయగలదా? అని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు.

Updated Date - 2020-10-31T23:40:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising