ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదు: స్పీకర్

ABN, First Publish Date - 2020-09-23T03:09:39+05:30

అమరావతిలో టీడీపీ వాళ్లు బాగా మెక్కేశారని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. అమరావతి విషయంలో సీబీఐ విచారణ వద్దంటున్నారని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: అమరావతిలో టీడీపీ వాళ్లు బాగా మెక్కేశారని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. అమరావతి విషయంలో సీబీఐ విచారణ వద్దంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వాళ్లంతా దొరలమన్నట్టు వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే స్టేలు వెకేట్ చేయించుకోవాలని సూచించారు. చంద్రబాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదన్నారు. జగన్ మౌనం బద్దలైతే ప్రళయమేనని చెప్పారు. రాష్ట్రంలో కళ్లు, చెవులు లేని ప్రతిపక్షం ఉందని స్పీకర్ తమ్మినేని విమర్శించారు. 

Updated Date - 2020-09-23T03:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising