ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టులపై స్పీకర్ తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-09-23T17:00:33+05:30

కోర్టులపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: కోర్టులపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ వద్దని, ఎఫ్ఐఆర్ కూడా పత్రికలో వేయవద్దని చెబుతున్నారని అన్నారు. ఏదో ఒక రోజు ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తారని అన్నారు. జగన్ మౌనం వహించారని, మౌనం బద్దలైతే ప్రళయం తప్పదని అన్నారు. స్టేలపై ఉన్న చంద్రబాబును ఏ క్షణంలో మూసేస్తారో తెలియదని తమ్మినేని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే స్టేలు వెకేట్ చేయించుకోవాలని సూచించారు.

Updated Date - 2020-09-23T17:00:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising