ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్జి రామకృష్ణ సోదరుడి మీద దాడి ఘటనపై ఎస్పీ స్పందన

ABN, First Publish Date - 2020-09-28T21:53:35+05:30

జడ్జి రామకృష్ణ సోదరుడి మీద దాడి ఘటనపై ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జడ్జి రామకృష్ణ సోదరుడి మీద దాడి ఘటనపై ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రత్యక్ష సాక్షులను విచారించామని తెలిపారు. జడ్జి సోదరుడు రామచంద్ర, ప్రతాప్‌రెడ్డి పరస్పరం దాడికి పాల్పడ్డారని, ప్రతాప్‌రెడ్డి కూడ టీడీపీకి చెందిన వారేనని అన్నారు. దాడి ఘటనలో ఇనుప రాడ్లు వాడినట్లు సీసీ ఫుటేజీలో ఎక్కడా లేదని, శాంతిభద్రతల విఘాతానికి కొందరు ఇలా చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలోని అంశాలను విచారించామని ఎస్పీ సెంథిల్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో దాడి కేసు నిందితుడు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బి.కొత్తకోట ఘటనను రాజకీయం చేసి తనని అబాసుపాలు చేశారని అన్నారు. తన తల్లి టీడీపీ తరపున ఎంపీటీసీగా నామినేషన్ వేశారని తెలిపారు. జడ్జి రామకృష్ణ సంఘవిద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-09-28T21:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising