ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణం.. ప్రియుడితో కలిసి కొడుకును చంపిన తల్లి

ABN, First Publish Date - 2020-10-07T22:46:36+05:30

జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి తల్లి ఉషా.. కొడుకును హత్య చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి తల్లి ఉషా.. కొడుకును హత్య చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి ఉషా ఈ ఘాతుకానికి పాల్పడింది. కొడుకు మృతదేహాన్ని కోదాడ వద్ద పూడ్చిపెట్టింది. ప్రియుడు శ్రీనుపై స్థానికులకు అనుమానం రావడంతో జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. తల్లి ఉషా 2 నెలల క్రితం భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటున్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-10-07T22:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising