ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులు తప్ప.. అభివృద్ధి లేదు: సోమూవీర్రాజు

ABN, First Publish Date - 2020-11-21T19:09:17+05:30

కాకినాడ: వివాదాలు సృష్టించడంలో టీడీపీ, వైసీపీ నేతలు అగ్రగణ్యులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: వివాదాలు సృష్టించడంలో టీడీపీ, వైసీపీ నేతలు అగ్రగణ్యులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు విమర్శించారు. వైసీపీ అప్పులు చేయడం తప్ప... అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న గనులు రాజకీయ నేతలకు ఎందుకివ్వాలని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నిధులిస్తోందన్నారు. పోలవరం దగ్గర వైఎస్సార్ విగ్రహంతో పాటు.. వాజ్‌పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు డిమాండ్ చేశారు.


Updated Date - 2020-11-21T19:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising