ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు..: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2020-09-22T18:04:37+05:30

ఆంధ్రప్రదేశ్‌లో ఒక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఒక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం రాష్ట్ర పదాదికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు..అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. సమృద్‌ ఆంధ్రా పేరుతో ముందుకు సాగుతామన్నారు. ఏపీలో రాజకీయాలు కుటుంబాల చుట్టూనే తిరుగుతాయన్నారు. రాష్ట్రాన్ని సురక్ష ఆంధ్రప్రదేశ్ పేరుతో..దేశంలోనే ఆదర్శంగా తయారు చేస్తామని సోము వీర్రాజు అన్నారు.

Updated Date - 2020-09-22T18:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising