ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్‌ స్కూళ్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2020-12-15T23:34:10+05:30

ఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ప్రైవేట్‌ స్కూళ్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.  ప్రైవేట్‌ స్కూళ్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని తెలిపారు. కరోనా వల్ల ప్రైవేటు స్కూళ్లు మూతపడే పరిస్థితి ఉందని చెప్పారు. జీవోలు జారీ చేసి ప్రైవేట్‌ స్కూళ్లను అణిచివేస్తున్నారని  సోమువీర్రాజు అన్నారు. జగన్ నియంతృత్వ విధానాలతో రాష్ట్రం అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. 

Updated Date - 2020-12-15T23:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising