ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ను ఉగాది దీక్షగా చేపడదాం: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2020-03-25T17:03:51+05:30

అమరావతి: ఊహించని రీతిలో కరోనా రూపంలో ప్రళయం ముంచుకొచ్చిందని.. ప్రధాని మోదీనే చేతులెత్తి వేడుకునే పరిస్థితులు వచ్చాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఊహించని రీతిలో కరోనా రూపంలో ప్రళయం ముంచుకొచ్చిందని.. ప్రధాని మోదీనే చేతులెత్తి వేడుకునే పరిస్థితులు వచ్చాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటిద్దామన్నారు. లాక్‌డౌన్‌ను ఉగాది దీక్షగా చేపడదామని సోమిరెడ్డి పిలుపునిచ్చారు. దినసరి కూలీలను ఆదుకోవడం బాధ్యతగా భావిద్దామన్నారు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ప్రపంచంలో ఎప్పుడూ రాలేదన్నారు. కొన్ని దేశాల నిర్లక్ష్యంతో భారీ ప్రాణ నష్టం చూశామన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా దేశ గొప్పతనాన్ని చాటుదామన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరం భాగస్వాములవుదామని సోమిరెడ్డి పిలుపునిచ్చారు. 


Updated Date - 2020-03-25T17:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising