ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుని ఏపీ ప్రభుత్వం అవమానించింది: సిరిపురపు శ్రీధర్

ABN, First Publish Date - 2020-09-26T20:15:47+05:30

గుంటూరు: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంని ఏపీ ప్రభుత్వం దారుణంగా అవమానించిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంని ఏపీ ప్రభుత్వం దారుణంగా అవమానించిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున కనీసం సంతాపం వ్యక్తం చేయలేదన్నారు. ప్రపంచ కీర్తి సాధించిన తెలుగు వారికి.. తెలుగు రాష్ట్రంలో గౌరవం దక్కలేదన్నారు. కేవలం బ్రాహ్మణులు కావడం వల్లే బాలును ఏపీ ప్రభుత్వం గుర్తించ లేదన్నారు.


Updated Date - 2020-09-26T20:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising