ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో ఎస్.పి.బాలు కోసం మృత్యుంజయ హోమం

ABN, First Publish Date - 2020-08-22T15:48:50+05:30

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం కోసం విజయవాడలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం కోసం విజయవాడలో  మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఎస్.పి.బాలసుబ్రమణ్యం  కరోనా నుంచి త్వరగా  కోలుకోవాలని ఈ మృత్యుంజయ హోమాన్ని చేపట్టారు. వేదపండితులు, ఎస్‌పీబీ అభిమానుల ఆధ్వర్యంలో ఈ  హోమం జరుగుతోంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ హోమంలో 1011 సార్లు మృత్యుంజయ మంత్రం జపిస్తూ నవగ్రహ, మృత్యుంజయ హోమం నిర్వహించారు. మహా పూర్ణాహుర్తితో  హోమం ముగిసింది. ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆరోగ్యంగా ఉండి మళ్ళీ అయన పాటలు పాడాలని  అభిమానులు పూజలు, హోమాలు చేస్తున్నారు. 


Updated Date - 2020-08-22T15:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising