ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిక్లర్లేషన్‌పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోండి

ABN, First Publish Date - 2020-09-21T08:10:46+05:30

‘‘ముఖ్యమంత్రిగారూ... మీపై క్రైస్తవునిగా ముద్రపడింది. కనుక ఈ నెల 23న తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే సందర్భంలో డిక్లరేషన్‌పై సంతకం చేయండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీ రఘురామ సూచన


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రిగారూ... మీపై క్రైస్తవునిగా ముద్రపడింది. కనుక ఈ నెల 23న తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే సందర్భంలో డిక్లరేషన్‌పై సంతకం చేయండి. ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోండి.. గోటితో పోవలసింది గొడ్డలి దాకా ఎందుకు? ఒక్క సంతకమే కదా! పెట్టేయండి.

అప్పుడు మిమ్మల్ని సెక్యులర్‌గా భావిస్తారు. హిందువుల హృదయాలలో గౌరవంగా నిలిచిపోతారు’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ కే రఘురామకృష్ణంరాజు సీఎం వైఎస్‌ జగన్‌రెడ్డికి హితవు పలికారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. 


Updated Date - 2020-09-21T08:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising