డిక్లర్లేషన్పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకోండి
ABN, First Publish Date - 2020-09-21T08:10:46+05:30
‘‘ముఖ్యమంత్రిగారూ... మీపై క్రైస్తవునిగా ముద్రపడింది. కనుక ఈ నెల 23న తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే సందర్భంలో డిక్లరేషన్పై సంతకం చేయండి.
సీఎం జగన్కు వైసీపీ ఎంపీ రఘురామ సూచన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రిగారూ... మీపై క్రైస్తవునిగా ముద్రపడింది. కనుక ఈ నెల 23న తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే సందర్భంలో డిక్లరేషన్పై సంతకం చేయండి. ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోండి.. గోటితో పోవలసింది గొడ్డలి దాకా ఎందుకు? ఒక్క సంతకమే కదా! పెట్టేయండి.
అప్పుడు మిమ్మల్ని సెక్యులర్గా భావిస్తారు. హిందువుల హృదయాలలో గౌరవంగా నిలిచిపోతారు’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ కే రఘురామకృష్ణంరాజు సీఎం వైఎస్ జగన్రెడ్డికి హితవు పలికారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు.
Updated Date - 2020-09-21T08:10:46+05:30 IST