ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసరాలకు కొరత రానీయొద్దు: రాజీవ్‌ గౌబ

ABN, First Publish Date - 2020-03-25T09:25:32+05:30

లాక్‌డౌన్‌ కాలంలో నిత్యావసరాలకు కొరత రానీయకుండా చూడాలని కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు. కరోనా వైర్‌సపై ఢిల్లీ నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌  కాలంలో నిత్యావసరాలకు కొరత రానీయకుండా చూడాలని కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు. కరోనా వైర్‌సపై ఢిల్లీ నుంచి మంగళవారం ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి మరో 21 రోజుల వరకు లాక్‌డౌన్‌ ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2020-03-25T09:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising