ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లా జయదేవ్ కు షాక్...

ABN, First Publish Date - 2020-06-30T22:06:57+05:30

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సంస్థ ‘అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్’కు గతంలో కేటాయించిన 253 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సంస్థ ‘అమర్ రాజా ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్’కు గతంలో కేటాయించిన 253 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 


ఏపీఐఐసీ కింద గత ప్రభుత్వం అమర్ రాజా ఇన్‌ఫ్రాకు 253 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే... ఆ భూముల్లో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలూ జరగకపోవడంతో... వాటిని వెనక్కు తీసుకుంటున్నామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 


చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలోని సర్వే నెం 65/1  లోని ఈ  భూములను వెనక్కు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Updated Date - 2020-06-30T22:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising